ప్రముఖ శైవ క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కేదారీశ్వరుడి ఆయలం
కేదార్నాథ్ ఆలయ ద్వారాలు శుక్రవారం ఉదయం తెరుచుకున్నాయి
పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వచ్చారు.