ఘోర పడవ ప్రమాదం.. 70 మంది మృతి
దర్వాజ-నైజీరియా నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 70 మంది జల సమాధి అయ్యారు. మరో 100 మందికి…
దర్వాజ-నైజీరియా నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 70 మంది జల సమాధి అయ్యారు. మరో 100 మందికి…
ప్రపంచమంతా… కరోనా రోగం బారిన పడినమ్ముకున్న నన్ను వదిలిఅంతలోనే మాయమయ్యిసుదూరాలకు వెళ్ళిపోయి. క్రిమి కాటుకి బలైయ్యావుకాటికి చాటుగా పోయావుకనరాకన కాలి పోయావునేల అడుగునకు చేరావు.…
గుబులు రేగుతుందిరేపటి సంగతేమోనేటి ఆకలి కేకలుఆపేది ఎలాగానని?. కడుపు కాలుతుంటేజానెడు పొట్టకుకూసింత కూడునింపేది ఎలాగానని?. ఎటు చూసినామూసిన తలుపులు.తెరవని పనుల వేళలుకూలి దొరకని సమయం.…
దేవుడు ఈ ప్రపంచానికి చేసాడు చెట్టు అనే శ్రీకారం, మనం జీవనం సాగుతుంది అది ఇచ్చే శ్వాస ప్రకారం, చెట్లును గౌరవించటం, ప్రకృతి నీ…
11 ఏండ్ల గరిష్టానికి పెరిగిన ధరలు లబోదిబో మంటున్న ప్రజలు దర్వాజ-న్యూఢిల్లీ ఒకవైపు కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్ధిక, ఆరోగ్య సంక్షోభం కొనసాగుతుండగా.. మరోవైపు…
దర్వాజ-న్యూఢిల్లీ యస్ తుఫాను బీభత్సం కొనసాగుతోంది. బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటిందని భారత…
దర్వాజ-విశాఖపట్నం విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెచ్ పీసీఎల్ పాత టెర్మినల్ లోని సీడీయూ…
ఆగని కరోనా మృత్యుఘోష పరిస్థితి సాధారణంగానే ఉంటుందంటున్న ప్రభుత్వం దర్వాజ-న్యూఢిల్లీ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు,…
గతేడాది కరోనా మరణాలు 18 లక్షలు కాదు 30 లక్షలు కరోనా లెక్కలు సరిగా వెల్లడించని దేశాలు కోవిడ్-19 రోగులను గుర్తించడంలో ఆయా దేశాలు…
హుజురాబాద్లో అడుగుపెట్టిన హరీష్ రావు.. ఏం చేయబోతున్నారు? టీఆర్ ఎస్ నేతలతో భేటీతో ఎలాంటి పరిణామలు జరగబోతున్నాయి? ఈటల అధికార పార్టీ పునాదులు కదిలించేనా?…