Breaking
Tue. Nov 18th, 2025

September 2022

స్వతంత్ర భారతం విద్యపై దృష్టి పెట్టకుండా త‌ప్పుచేసింది.. బ‌డులు మూసివేస్తే పిల్ల‌లు ఎక్క‌డికి వెళ్లాలి? : కేజ్రీవాల్

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చినప్పుడు విద్యకు ప్రాముఖ్యత ఇవ్వకుండా దేశం తప్పు చేసిందని పేర్కొంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తన పార్టీ…

ప్ర‌గ‌తి భ‌వ‌న్ కోసం చేసిన ఖ‌ర్చు దాదాపు రూ.50 కోట్లు

ద‌ర్వాజ‌-హైదరాబాద్‌ తెలంగాణ: ప్రగతి భవన్‌ నిర్మాణానికి దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా బుధవారం వెల్లడైంది. బేగంపేటలో…

గుంట‌గుంట అచ్చుక‌ట్టుడే.. నాట్లేసుడే.. అంతా కాళేశ్వ‌ర పుణ్య‌మే: మంత్రి హ‌రీష్ రావు

ద‌ర్వాజ‌-సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గం నంగు నూర్ మండలంలో నూతన ఆసరా పెన్షన్ పంపిణి కార్యక్రమంలో మంత్రి హ‌రీష్ రావు కి కొత్త‌గా పెన్షన్ మంజూరు…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 12కి వాయిదా

ద‌ర్వాజ‌-హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు: మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానాలు ఆమోదించిన అనంతరం మంగళవారం నాడు ప్రారంభ‌మైన తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు…

బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ టీచర్ల డిమాండ్

దర్వాజ-హైదరాబాద్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలతో కలిసి నిరసన తెలిపారు. అంటే సెప్టెంబర్ 5వ తేదీన సైఫాబాద్‌లోని డైరెక్టరేట్…

కాంగ్రెస్ ‘భారత్ జోడో’ యాత్ర కు స‌ర్వం సిద్ధం.. బుధ‌వారం ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ యాత్ర

భారత్ జోడో యాత్ర : 3,570 కిలోమీటర్ల ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభానికి ఒక రోజు ముందు, ఇది భారత రాజకీయాలకు ఇది “పరివర్తన…

అన్నదానం..మహాదానం

ద‌ర్వాజ‌- నంగునూర్: నంగునూర్ మండ‌ల కేంద్రంలోని ఎస్సీ కాల‌నీలో ఆది జాంబవ యూత్ ఆధ్వర్యంలో సిద్దివినాయ‌క నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం…

జయములివ్వు వినాయ‌కా.. !

ద‌ర్వాజ‌- నంగునూర్: నంగునూర్ మండ‌ల కేంద్రంలో సిద్ది వినాయక నవరాత్రి ఉత్సవ వేడుక‌లు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఈ సారి వాడవాడలా అధికసంఖ్యలో భారీ విగ్రహాలను…

గణపయ్యా..దీవించయ్యా..

ద‌ర్వాజ‌- నంగునూర్: నంగునూర్ మండ‌ల కేంద్రంలోని ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్ యూత్ ఆధ్వర్యంలో సిద్ది వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం…

స‌మాజానికి సర్వేపల్లి ఆదర్శప్రాయుడు

ద‌ర్వాజ‌- నంగునూర్: నంగునూర్ మండల కేంద్రంలోని శాంతినికేత‌న్ హైస్కూల్ లో ఉపాధ్యాయ‌ దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి…