Breaking
Tue. Nov 18th, 2025

October 2022

చార్ ధామ్ యాత్ర 2022: పవిత్ర ప్రయాణానికి ముగింపు తేదీలు ప్ర‌క‌టించిన స‌ర్కారు

దర్వాజ-ఉత్తరాఖండ్ Char Dham Yatra 2022: దేవభూమి లేదా దేవతల భూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ బహుళ దేవాలయాలకు నిలయం. ఏడాది పొడవునా దేశంలోని చాలా…

కులాన్ని నిర్మూలిద్దాం – బహుజన సమాజాన్ని నిర్మిద్దాం : కాన్షీరామ్ జీవిత విశేషాలు..

దర్వాజ-సిద్దిపేట Bahujan Nayak Kanshi Ram: కాన్షిరాం ఒక భారత రాజకీయ నాయకుడు, సామాజిక సంస్కర్త, బహుజనుల అభ్యున్నతి కోసం-రాజకీయ సమీకరణ కోసం నిరంతరం…

విషాదం నింపిన విహార‌యాత్ర‌.. రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు విద్యార్థులు సహా 9 మంది మృతి

ద‌ర్వాజ‌-తిరువ‌నంత‌ర‌పురం KSRTC bus Accident: కేర‌ళ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది గాయ‌ప‌డ్డారు.…

జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న‌.. టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్.. : సీఎం కేసీఆర్

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్ BRS: టీఆర్ఎస్ ను ఇక నుంచి బీఆర్ఎస్ గా మారుస్తూ ఆ పార్టీ నాయ‌కుల స‌ర్వస‌భ్య స‌మావేశం తీర్మానం చేసింది. జాతీయ పార్టీగా…

చలాన్ల‌తో దెబ్బతో బైక్‌కు నిప్పంటించిన హైద‌రాబాదీ.. వైర‌ల్ వీడియో !

దర్వాజ-హైదరాబాద్ Hyderabad: పోలీసులు చలాన్లు జారీ చేయడంతో విసిగిపోయిన హైదరాబాద్‌లోని 45 ఏళ్ల వ్యక్తి.. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం, అక్టోబర్ 3…

స్టేజీపైనే కుప్ప‌కూలిన ప్ర‌ముఖ సింగ‌ర్ క‌న్నుమూత

ద‌ర్వాజ‌-భువ‌నేశ్వ‌ర్ Odia singer Murali Mohapatra: ప్రముఖ ఒడియా గాయకుడు మురళీ మోహపాత్ర ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దుర్గా పూజ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన…

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 53 మంది మృతి: యునామా

దర్వాజ-అంతర్జాతీయం Kabul’s blast: కాబూల్ నగరం పశ్చిమ ప్రాంతంలో జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో మరణించిన వారి సంఖ్య 53 చేరుకుందని ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి సహాయ…

వాగుదాటుతూ నీటిలో మునిగి న‌లుగురు మ‌హిళ‌లు మృతి

దర్వాజ-బెంగళూరు Karnataka: పొంగిపొర్లుతున్న ఒక వాగును దాటుతుండగా నలుగురు మహిళలు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాదక‌ర ఘ‌ట‌న కర్నాటకలోని కొప్పల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.…

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2022: తెలంగాణకు మొదటి బహుమతి

దర్వాజ-న్యూఢిల్లీ Swachh Survekshan Grameen 2022: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్‌ఎస్‌జీ) 2022 కింద తెలంగాణ మొదటి బహుమతిని పొందగా, హర్యానా రెండవ బహుమతిని…

ఈత కొట్ట‌డానికి వెళ్లి న‌లుగురు చిన్నారులు మృతి

ద‌ర్వాజ‌-రంగారెడ్డి Tadiparthi: ఈత కొట్ట‌డానికి వెళ్లి.. ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మునిగి న‌లుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా యాచారం…