Breaking
Sat. Jun 28th, 2025

హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనాలకు సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్

Supreme Court
Supreme Court

దర్వాజ-హైదరాబాద్

Supreme Court :హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే, ఈ ఒక్క ఏడాదికి మాత్రమే ఈ మినహాయింపులు ఉంటాయ‌ని న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. నిమ‌జ్జ‌నం పిటిష‌న్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచార‌ణ జ‌రిపింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

ఇదిలావుండ‌గా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ హైకోర్టు కొన్ని రోజుల క్రితం తీర్పునిచ్చింది. రబ్బర్ డ్యామ్ లను నిర్మించాలని ఆదేశించింది. ఆ తీర్పుపై ప్రభుత్వం, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

సింగ‌రేణి కాల‌నీ ఘ‌ట‌న నిందితుడు ఆత్మ‌హ‌త్య

మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్స‌వం’

గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు

మీడియాపై మంచు మ‌నోజ్ ఫైర్

తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు

గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య

ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం

Related Post