Breaking
Sat. Jun 28th, 2025

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

maharashtra rtc
maharashtra rtc

maharashtra rtc : మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్టీసీ) తీసుకున్న తాజా చ‌ర్య‌లు సంచ‌నంగా మారింది. ఎంఎస్ఆర్టీసీలోని 6 వేల మంది ఉద్యోగుల‌ను స‌స్పెండ్ చేయ‌డం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఎంఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎంఎస్‌ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం 3,010 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయ‌గా, తాజాగా మ‌రో 270 మంది కార్మికులను కూడా తొల‌గించింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్‌ అయిన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరగా.. 1,496 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..

పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..

పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి

వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

‘అసలు మీరు మనిషేనా’ అని బాలయ్యను అడిగేసిన ప్రగ్యా

Related Post