దర్వాజ-స్పోర్ట్స్
Sourav Ganguly: టీమిండియా టీ 20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లిని తప్పించడమైంది బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీ 20 జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది. ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మాట్లాడారు. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లిని తప్పుకోవద్దని చెప్పాం.. కానీ మా మాట విరాట్ వినలేదు.
ముఖ్యంగా కోహ్లి కెప్టెన్సీ పై ఆసక్తి కూడా చూపలేదు. అందులోనూ పరిమిత సంఖ్యలో ఉన్న ఈ జట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చినట్టు బీసీసీఐ అధ్యక్షుడు వెల్లడించారు. విరాట్ నుంచి కెప్టీన్సీ నుంచి తప్పించాలన్నది పూర్తిగా సెలక్టర్ల నిర్ణయం.
ఇద్దరు కెప్టెన్ల వల్ల టీం లో గందర గోళం నెలకొంటుందనే ఉద్దేశంతోనే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరూ నిర్ణయించుకున్న తర్వాతే విరాట్ ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇకపోతే రోహిత్ ను కెప్టెన్ గా చేయడం కోహ్లి కూడా అంగీకరించారని గంగూలీ తెలిపారు. ఇకపోతే కోహ్లి కెప్టెన్ నుంచి తప్పుకోవడంతో అతని ఫ్యాన్స్ బీసీసీఐ పై తీవ్రంగా మండిపడుతున్నారు.
Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు
AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భారతంలో నిరసనలు
కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు
ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్
బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?
అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..
భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?
బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..
పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే