Breaking
Sun. Jun 29th, 2025

Rythu Bandhu: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే రైతుబంధు పంపిణీ..

మైనారిటీలు, ముస్లింలు, షాదీ ముబారక్, తెలంగాణ, హైద‌రాబాద్, కేసీఆర్, Minorities, Muslims, Shadi Mubarak, Telangana, Hyderabad, KCR,

దర్వాజ-తెలంగాణ

Rythu Bandhu: సీఎం కేసీఆర్ రైతులకు గుడ్ చెప్పారు. శనివారం కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రైతు బంధు పంపిణీ గురించి మాట్లాడారు. ఈ నెల 28 నుంచే రైతు బంధు నగదు పంపిణీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ తేదీ నుంచి 10 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని కేసీఆర్ తెలియజేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. దళిత బంధు లబ్ధిదారుల కోసం తొందరలోనే నిధులు కేటాయిస్తాము.

రాష్ట్రంలో యాసంగి వడ్లను కేంద్రం కొనబోమని ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా కిలో ధాన్యాన్ని కొనబోదని చెప్పారు. అలాగే కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయదని కేసీఆర్ అన్నారు. ధాన్యానికి బదులుగా ఇతర పంటను వేసి నష్టపోకుండా ఉండాలి. రైతు బంధుతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

కొత్త జోనల్ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల బదిలాయింపు ఉంటుంది. ఈ ప్రక్రియ మరో నాలుగైదు రోజుల్లోగా కంప్లీట్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు కేసీఆర్. స్థానిక యుతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. వెనకబడిన ప్రాంతాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే విధంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Monkeys Revenge: వాయమ్మో..ఇదేం పగా ప్రతికారం.. 250 కుక్కల ప్రాణాలు తీసిన కోతులు

Bigg Boss 5 Telugu Prize Money: బిగ్ బాస్ విన్నర్ కు ప్రైజ్ మనీ అంత ముడుతుందా..?

Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..

Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..

Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్

Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్

Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?

Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’

Related Post