Breaking
Sat. Jun 28th, 2025

News

rythu bharosa: “భరోసా” బంద్.. అర్బన్ మండలాల్లో అగ్రికల్చర్ లేదట..!

Rythu Bharosa: రైతులకు ఆర్థిక సాయంగా ఉన్న “రైతు భరోసా”పై ప్రభుత్వం మొండి వైఖరిని కనబరుస్తోందని విమర్శలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్…

Pawan Kalyan: తమిళనాడులోని మురుగ భక్తర్గళ్ మానాడులో పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు పర్యటనలో భాగంగా మదురై చేరుకున్నారు. మురుగ భక్తర్గల్ మానాడులో ముఖ్య అతిథిగా పాల్గొనడం…

Bhu Bharati: రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు.. 8.58 లక్షల భూ సంబంధిత ఫిర్యాదులు

Bhu Bharati: రాష్ట్రవ్యాప్తంగా 10,725 రెవెన్యూ సభల్లో 8.58 లక్షల భూ సమస్యల దరఖాస్తులు వచ్చాయి. భూ భారతి యాక్ట్ అమలుతో పరిష్కార ప్రక్రియ…

EPFO: ఏప్రిల్‌లో ఈపీఎఫ్ఓ లోకి  కొత్తగా 19 లక్షల మంది.. పెరుగుతున్న యువత, మహిళల భాగస్వామ్యం

EPFO: ఏప్రిల్ 2025లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) లో కొత్తగా 19.14 లక్షల మంది సభ్యులు చేరారు. ఇది మార్చితో పోలిస్తే…

CM Revanth Reddy: తెలంగాణ జలహక్కుల పరిరక్షణపై బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటానికి సిద్ధం

Banakacherla : గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణకు న్యాయమైన వాటా కాపాడేందుకు రాజకీయంగా, న్యాయపరంగా అన్నివిధాలా పోరాటం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Sharmistha Panoli: ఒక్క ట్వీట్ తో జైలుకు.. ఎవరీ శర్మిష్ఠ పనోలి? ఎందుకు అరెస్టు అయ్యారు?

Sharmistha: పూణెలోని సింబయోసిస్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యనభ్యసిస్తున్న 22 ఏళ్ల శర్మిష్ఠ పనోలీని కోలకతా పోలీసులు మే 31న గుర్గావ్‌లోని ఆమె ఇంట్లో అరెస్ట్…