Breaking
Sun. Jun 29th, 2025

National

జ‌మ్మూకాశ్మీర్ ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

దర్వాజ-జమ్మూకాశ్మీర్ Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు-ఉగ్ర‌వాదుల‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మొదట గ్రెనేడ్ పేలుడు జరగడంతో…

కోవిడ్-19 అలర్ట్: ఆక్సిజ‌న్ సరఫరాపై రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ

దర్వాజ-న్యూఢిల్లీ Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కొత్త‌ కేసులు పెరుగుతుండ‌టంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తూ మరోసారి లేఖ…

కాంగ్రెస్-బీజేపీ మాట‌ల యుద్ధం మ‌ధ్య ఢిల్లీలోకి ఎంట‌రైన రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌

దర్వాజ-న్యూఢిల్లీ Congress Bharat Jodo Yatra: కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ఆరోగ్య మంత్రి ఇచ్చిన పిలుపుల మధ్య పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని…

మహిళలు బట్టలు లేకుండా కూడా అందంగా కనిపిస్తారు..: రామ్‌దేవ్ బాబా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ద‌ర్వాజ‌-థానే Ramdev Baba: యోగా నిపుణుడు రాందేవ్ బాబా శుక్రవారం మహిళల వేషధారణపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై రాజకీయ, సామాజిక వర్గాల్లో స‌ర్వ‌త్రా…

మెహ్రౌలీ హత్య: ఆఫ్తాబ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఢిల్లీ కోర్టు

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్ Mehrauli murder: శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాను ఢిల్లీ కోర్టు శనివారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి…

గుజ‌రాత్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ ను బీజేపీ ఎప్ప‌టికీ అమ‌లు చేయ‌దు.. : ఆప్ విమ‌ర్శ‌లు

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ AAP MLA and Spokesperson Raghav Chadha: గుజరాత్‌లో బీజేపీ ఎప్పటికీ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేయదని ఆమ్ ఆద్మీ…

మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న ప్రియాంక గాంధీ

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో యాత్ర’ మహారాష్ట్రలో ముగిసింది. నవంబర్ 23న ఈ పాద‌యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించడానికి…

ద‌ళిత మ‌హిళ నీళ్లు తాగింద‌ని గోమూత్రంతో ట్యాంకు శుద్ధి.. !

ద‌ర్వాజ‌-బెంగ‌ళూరు Karnataka: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఒక నీటి ట్యాంక్‌లో ఒక దళిత మహిళ నీరు తాగిన తర్వాత ఆవు మూత్రంతో దానిని శుద్ధి…

శ్రద్ధా హత్య కేసు: ఆఫ్తాబ్ పూనావాలాకు పాలిగ్రాఫ్ పరీక్ష

Shraddha murder case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ పూనావాలాకు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి కోర్టు ఢిల్లీ పోలీసులకు సోమవారం అనుమతి…

అరుణాచల్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

ద‌ర్వాజ‌-ఇటాన‌గ‌ర్ Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధాని న‌రేంద్ర‌ మోడీ ప్రారంభించారు. ఇటానగర్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంతో పాటు 600…