Breaking
Tue. Nov 18th, 2025

National

దేశంలో కొత్త‌గా 3.49 ల‌క్ష‌ల మందికి క‌రోనా

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ భార‌త్‌లో క‌రోనా విశ్వ‌రూపం దాల్చింది. రోజురోజుకూ క‌రోనా మ‌హ‌మ్మారి త‌న ప్ర‌భావాన్నిపెంచుకుంటుండ‌టంతో దేశంలో ప‌రిస్థితులు భ‌యాందోళ‌నక‌రంగా మారుతున్నాయి. తాజాగా దేశంలో ముడున్న‌ర ల‌క్ష‌ల…

ఆ ట్వీట్ల‌ను తొల‌గించండి !

క‌రోనా నిర్వ‌హ‌ణ‌పై కేంద్రంపై విమ‌ర్శ‌లు వాటిని తొల‌చాలంటూ ఆదేశాలు.. పోస్టుల‌ను తొల‌గించిన ట్విట్ట‌ర్ : రిపోర్ట్స్ దేశంలో క‌రోనా విజృంభ‌ణ.. క‌రోనా కొత్త కేసు‌లు,…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ

దర్వజ-న్యూఢిల్లీసుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియ‌మితుల‌య్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తాజాగా ప్రమాణ స్వీకారం చేయించారు. శ‌నివారం రాష్ట్రపతి భవన్‌లో…

ఆక్సిజన్ కొరతతో ఒకే ఆస్పత్రిలో 25 మంది మృతి

ఢిల్లీలో కరోనా మరణ మృదంగం తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా ఆక్సిజన్ కొరత, రోగులతో ఆస్పత్రులు కిటకిట గ‌త 24 గంట‌ల్లో…

క‌రోనా.. రంగంలోకి సుప్రీం.. కేంద్రానికి నోటీసులు

దేశంలో ఎమర్జెన్సీ త‌ల‌పిస్తోందంటూ వ్యాఖ్య క‌రోనా నియంత్ర‌ణ‌కు ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారో తెల‌పండి కరోనా నియంత్రణపై సుమోటోగా విచారణలో సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వానికి నోటీసులు…

దేశంలో ఒక్క‌రోజే 2.95 ల‌క్ష‌ల కేసులు.. 2 వేల‌కు పైగా మ‌ర‌ణాలు

దర్వాజ-న్యూఢిల్లీ దేశంలో క‌రోనా సునామీ మొద‌లైంది. తీవ్ర స్థాయిలో వైర‌స్ పంజా విసురుతోంది. దీంతో ఏ దేశంలోనూ న‌మోదుకాని రీతిలో భార‌త్‌లో కొత్త కేసులు…

వైన్సుల ముందు బారులు తీరిన మందుబాబులు !

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. దీంతో రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. సెకండ్‌వేవ్‌ కరోనాతో పలు రాష్ట్రాలు…

మాజీ ప్ర‌ధాని మన్మోహన్ సింగ్ కు క‌రోనా

ఎయిమ్స్‌కు త‌ర‌లింపు ద‌ర్వాజ‌-జాతీయం: క‌రోనా ఎవ‌రిని వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికి అనేక మంది ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా తెలంగాణ…

18 ఏండ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం మే 1 నుంచి అమ‌లు ద‌ర్వాజ‌-జాతీయం: భార‌త్ లో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న బీభ‌త్సం మ‌మూలుగా…

క‌రోనా వైరస్ టాప్‌-10 పాయింట్స్

1. దేశంలో క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉన్న మ‌హారాష్ట్ర స‌హా మ‌రో 12 రాష్ట్రాల‌కు వైద్య ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను పెంచిన‌ట్టు కేంద్రం తెలిపింది. అయిన‌ప్ప‌టికీ..…