Breaking
Mon. Jun 30th, 2025

News

ఒక్క నెల‌లోనే 75 లక్షల ఉద్యోగాలు ఊస్టింగ్

ఏప్రిల్ నాటికి 7.97కు చేరుకున్న జాతీయ నిరుద్యోగిత రేటు భవిష్యత్తులో ఉద్యోగ కల్పన పెను సవాలన్న సీఎంఐఈ మ‌రో సంక్షోభం దిశగా భార‌త్ !…

వైర‌స్ కాదు.. ఆక్సిజ‌న్ చంపుతోంది !

దర్వాజ-న్యూఢిల్లీ దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టిస్తున్న క‌ల్లోలం మాములుగా లేదు. నిత్యం ల‌క్ష‌లాది మందిని అనారోగ్యానికి గురిచేస్తోంది. వేలాది మందిని బ‌లి తీసుకుంటోంది. రోజురోజుకూ…

ఆక్సిజ‌న్ కొరత.. రెండు గంట‌ల్లో 24 మంది మృతి

ఈ వ్య‌వ‌స్థ మేల్కొన‌డానికి ఇంకెన్ని మర‌ణాలు సంభ‌వించాలి : రాహుల్‌ గాంధీ ద‌ర్వాజ‌-బెంగ‌ళూరు దేశంలో క‌రోనా మ‌హమ్మారి క‌ల్లోలం రేపుతూనే ఉంది. ఒక వైపు…

ప‌డ‌వ ప్ర‌మాదం.. 26 మంది జ‌ల స‌మాధి

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ ప‌డ‌వ బోల్తా ప‌డి 26 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు. ఈ దుర్ఘ‌ట‌న బంగ్లాదేశ్‌లో తాజాగా చోటుచేసుకుంది. బంగ్లా స్థానిక పోలీసులు తెలిపిన వివ‌రాల…

ఇదే నేటి భార‌తం !

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల కోసం క్యూలైన్క‌రోనా టీకాల కోసం క్యూలైన్‌ఆస్ప‌త్రుల్లో అడ్మిష‌న్ల కోసం క్యూలైన్అంబులెన్సుల్లో రోగుల క్యూలైన్ఆక్సిజ‌న్ కోసం క్యూలైన్‌క‌రోనా చికిత్స మందుల…

జర్నలిస్టుల కరోనా మరణాల్లో ప్రపంచంలో మూడో స్థానంలో భారత్

దర్వాజ-న్యూఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిత్యం ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన ప‌డుతుండ‌గా, వేలాది మంది ప్రా‌ణాలు కోల్పోతున్నారు. అయితే,…

శున‌కాల స్మ‌శానవాటిక‌లో క‌రోనా అంత్య‌క్రియ‌లు !

ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా మ‌ర‌ణ మృదంగం ద‌ర్వాజ-న్యూఢిల్లీ దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనావైర‌స్ పంజా విసురుతోంది. క‌ల్లోలం రేపుతున్న క‌రోనా మ‌హ‌మ్మారి అక్కడ మ‌ర‌ణ…

ప్ర‌జ‌ల ప్రాణాల‌కు విలువ‌లేదా? ఎన్నిక‌లే ముఖ్యమా?

తెలంగాణ స‌ర్కారు, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంపై హైకోర్టు ఆగ్ర‌హం రేప‌టితో ముగియ‌నున్న నైట్ కర్ఫ్యూ… చివ‌రి నిమిషంలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఏంటన్న హైకోర్టు ద‌ర్వాజ‌-హైద‌రాబాద్…

పాలకుల నిర్ల‌క్ష్య‌పు నిద్రమ‌త్తు య‌వ్వారంతోనే..

దర్వాజ-న్యూఢిల్లీ ఏ దేశంలోనూ లేని విధంగా భార‌త్ లో క‌రోనా విజృంభ‌ణ కోన‌సాగుతోంది. క‌రోనా దెబ్బ‌తో ప్ర‌జ‌లు పిట్లల్లా రాలిపోతున్నారు. ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించిన…

‘మ‌హ’ మ‌ర‌ణ మృదంగం.. కొత్తగా 895 మ‌ర‌ణాలు

కొత్త‌గా 66,358 క‌రోనా కేసులు ద‌ర్వాజ‌- ముంబ‌యి క‌రోనా వైర‌స్ దేశంలో తీవ్రంగా విజృంభిస్తోంది. మ‌రీ ముఖ్యంగా మ‌హారాష్ట్రలో మ‌హా మ‌ర‌ణ మృదంగాన్ని మోగిస్తున్న‌ది.…