నంగునూరు లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం.. హాజరైన మంత్రి హరీశ్ రావు
దర్వాజ-సిద్దిపేట
Siddipet: సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టీ.హరీష్ రావు విచ్చేశారు.
Siddipet: సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టీ.హరీష్ రావు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు, గ్రామాల పార్టీ అధ్యక్షులు, మహిళ కార్యకర్తలు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.
Share this content: