జాతీయ పార్టీ ప్రకటన.. టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్.. : సీఎం కేసీఆర్
దర్వాజ-హైదరాబాద్
BRS: టీఆర్ఎస్ ను ఇక నుంచి బీఆర్ఎస్ గా మారుస్తూ ఆ పార్టీ నాయకుల సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. జాతీయ పార్టీగా మార్చే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. భారత్ రాష్ట్ర సమితిగా మారనుంది. అయితే, దీనికి ఎన్నికల సంఘం నుంచి పూర్తి అనుమతులు రావాల్సి ఉందని సమాచారం.
అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు.
దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
— TRS Party (@trspartyonline) October 5, 2022
మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. pic.twitter.com/6g8SM3loKn
టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
— TRS Party (@trspartyonline) October 5, 2022
TRS Party President and CM Sri K Chandrashekar Rao speaking at the party’s general body meeting at Telangana Bhavan. pic.twitter.com/YfW1kr1CF5
టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
Share this content: