దర్వాజ-ములుగు
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థకు గురయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో పార్టీ చేపట్టిన దళిత ఆత్మగైరవ దండోరా యాత్రలో సీతక్క పాల్గొన్నారు. అయితే సీతక్క ఏటూరునాగారం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన అనంతరమే సీతక్క అస్వస్థకు గురయ్యారు. యాత్రలో నడుస్తూనే ఒక్కసారిగి కిందపడిపోయారు. అప్పటికప్పుుడే సీతక్కను ఏటూరునాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిస్థ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.
మేఘాల్లో విహరిస్తున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే?
డిప్రెషన్ ను తగ్గించే చిట్కాలివిగో..
సైదాబాద్ ఘటన రాజు మరణంపై అనుమానలొద్దు: డీజీపీ మహేందర్ రెడ్డి
సింగరేణి కాలనీ ఘటన నిందితుడు ఆత్మహత్య
మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్సవం’