దర్వాజ-న్యూఢిల్లీ
agriculture laws_ PM Modi : కేంద్రంలో అధికారంలోని ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు.. వివాదాస్పద కొత్త సాగు చట్టాలపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మూడు సాగు చట్టాలకు వ్యవతిరేకంగా జరుగుతున్న రైతు ఆందోళన నేపథ్యంలో వాటిని రద్దు చేయడానికి నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అలాగే, రైతులకు క్షమాపణలు సైతం చెబుతున్నానని పేర్కొన్నారు.
రైతుల మేలుకోరే తాము కొత్త సాగు చట్టాలను తీసువచ్చామనీ, దేశప్రయోజనాల దృష్టితోనే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినట్టు చెప్పారు. అయితే, ఈ చట్టాల గురించి రైతులుకు సర్దిచెప్పలేకపోయామనీ, అందుకే ఈ మూడు చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగపరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు తమ ఆందోళనను విరమించి ఇండ్లకు చేరుకోవాలనీ.. ఈ సమయంలో రైతులను ఇబ్బంది పెట్టి వుంటే క్షమించాలని ప్రధాని మోడీ వెల్లడించారు.
బాయిల్డ్ రైస్ కొనం.. : కేంద్రం
EY-Refyne Survey : నెల కాకముందే జీతం ఖతం..
Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?
ఈ పండుతో హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టొచ్చా?
Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..
కంటినిండా నిద్రపోతే పొట్ట కరుగుతుందా?
E-Shram: అసంఘటిత కార్మికుల్లో 20% రిజిస్ట్రేషన్
తొందరగా అలిసిపోయి, నీరసంగా అనిపిస్తోందా.! అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..